అన్ని సౌకర్యాలు కలిగి ఉన్న ఈ ఆధునిక స్మశాన వాటికను ఫీనిక్స్ ఫౌండేషన్ వారు గుంటూరు నగర ప్రజలకు బహుమతిగా అందజేయబడినది.
నాలుగు విశాలమైన వాటికలు వాటికలతో పాటు వేచియుండుగదులు .
కావలసినంత సెక్యూరిటీ గార్డులు మరియు సీసీ కెమెరాలతో ఏర్పాట్లు.
చితాభస్మము మరియు అస్థికలు దాచుటకు లాకర్లు .
పూర్తి సదుపాయాల మరియు సౌకర్యాలతో లభ్యత .
ఆధ్యాత్మిక మరియు భక్తి పుస్తకాలతో లభ్యత .
ఆహ్లాదకరంగా వ్యాపించి యున్న ఉద్యానవనం-వ్యాహ్యాళికితగినంత స్థలం.
పిండ ప్రధానానికి ఒక పవిత్రమైన స్థలము.
దహన సంస్కారాల ప్రక్రియను ప్రపంచంలో ఎక్కడ నుండైనా వీక్షించవచ్చును .
సందర్శకులకు ఉచిత నీటి సౌకర్యం
మార్చురీ వాన్ లభ్యత.
పార్థివ దేహాలను ఉంచడానికి శీతల గదులు.
కర్మకాండను నిర్వహించుటకు అంకిత భావం కలిగిన పూజారి లేదా బ్రాహ్మణుడు లభ్యత .
దుస్తులు మార్చుకోడానికి మరియు శుభ్రపరచుకోవడానికి పురుషులకు మరియు స్త్రీలకు గదులు .
20 కార్లు మరియు 50 బైక్స్ ఏక కాలంలో నిలుపుకొనే సదుపాయం.
భగవద్గీత మరియు ఇతర ఆధ్యాత్మిక పాటలు
కర్మకాండకు అవసరమగు సామాగ్రిను నిబద్దతతో ఏర్పాటు చేయు దుకాణము లభ్యత.